కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమ�
శంకర్పల్లి జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి �
రంగారెడ్డి : జిల్లా పర్యటనలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో TUFIDC ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల �
కందుకూరు, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన
రంగారెడ్డి : స్వచ్ఛతకు నిలయాలుగా తెలంగాణ పల్లెలు మారాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీ
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
నాగర్కర్నూల్ : కలలు కనండి.. బాగా చదివి కన్న కలలను సాకారం చేసుకోండని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలు, తాము కన్న కలలను నెరవేర్చుక�
మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి 22వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవ�
కందకూరు, ఏప్రిల్ 19 : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హాస్యాస్పదంగా ఉందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న బీజేప
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో �
నాగర్ కర్నూల్ : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్న నెల్సన్ మండేలా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
షాబాద్, ఫిబ్రవరి 10 : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రెండు రోడ్డు మార్గాల అభివృద్ధికి రూ. 45 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
బడంగ్పేట : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మీర్పేట 13వ డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ (నందు) విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సోమవార