ఇటీవలే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అప్పుడే తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అది నా దురదృష్టమో.. అదృష్టమోగానీ, నాకు ఇచ్చినవన్నీ గడబిడ శాఖలే’ అని నిష్ఠూరాలాడ�
‘రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో మున్నూరుకాపులేరి? స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచ�
“భయ్యా.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక నా దగ్గర రూ.8 కోట్లు తీసుకున్నావ్. అవి కాకుండా ఎంపీ ఎన్నికల్లో నా వాళ్లని గెలిపించేందుకు అదనంగా డబ్బులు కూడా ఇచ్చాను. నువ్వు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా పని చే�
జిల్లా ఎమ్మెల్యేలైన గడ్డం బ్రదర్స్ తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మాల సామాజిక వర్గంపై అమితమైన ప్రేమ ఒలకబోస్తుండడంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా వివేక్ మంత్రి పదవి కోసమే ఆ సామాజ�
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా వెడ్మ బొజ్జు పేరును పరిశీలిస్తున్న విషయం బయటికి వచ్చింది. దీంతో తూర్పు జిల్లాగా పేరొ
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కరువైంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేయగా.. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రభుత్వ శాఖల్లో సమన్వయం కొరవడి గందర
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా స్తబ్దత నెలకొన్నది. మంత్రివర్గ కూర్పుపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేకపోవడంతో త్వరలో చేపట్టన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వంలో పెద్దదిక్కు కరువైంది. కీలకమైన మంత్రి పదవి ఈ ప్రాంతానికి ఇవ్వకపోవడంతో సర్కారులో ప్రాధాన్యత కరువైంది. ఇన్చార్జి మంత్రి జూపల్లి �