వేల కోట్ల రూపాయల్లో ఎడాపెడా అప్పులిచ్చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆపై వాటిని వసూలు చేసుకోలేక వదిలించుకుంటున్నాయి. ఇలా గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేద�
దేశంలో రూ.500 బ్యాంక్ నోట్లను నిలిపివేసే ప్రతిపాదన ఏదీ లేదని, ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్లతో పాటు 500 నోట్లు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం పార్లమెంట్లో �
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఐదేండ్ల కాలంలో కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) ఫీల్డ్ అధికారులు దాదాపు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతల్ని గుర్తించారు.
గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) 193 కేసులను నమోదు చేసిందని కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది. ఈ కేసుల్లో నిందితులుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్య�
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిప�
రాష్ర్టాలు తీసుకునే రుణాలపై సవాలక్ష కొర్రీలు పెట్టే కేంద్రంలోని మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి
Fiscal Deficit | ‘డబుల్ ఇంజిన్' వృద్ధి అంటూ బీజేపీ నాయకులు చెప్తున్న పొడుగు మాటలన్నీ కేవలం గాలి మాటలేనని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం, వ్యయం మధ్య తేడా) ఎఫ్ఆర్బీఎం చట్టంలో పేర్కొన్న దాని�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధ�
కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రా�
లోక్సభలో ఒప్పుకొన్న బీజేపీ ప్రభుత్వం పన్నులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు కృషిచేస్తాం.. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ, జూలై 25: ఇటీవల విపక్ష రాష్ట్రాల అప్ప�
క్యూ1లో రూ.3.54 లక్షల కోట్లు న్యూఢిల్లీ, జూలై 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో పన్నులు భారీగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ని�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల అప్పులే ఎక్కువ నాలుగేండ్ల నుంచి 27వ స్థానంలో తెలంగాణ 26 రాష్ర్టాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ లోక్సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 21, (నమస్తే