హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిం�
లివర్ మార్పిడి కి రూ.20 లక్షలు పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం బాలుడికి ఇప్పటికే రూ. 15 లక్షలు వైద్యానికి ఖర్చు సిరిసిల్ల రూరల్, మార్చి 31: పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. రెండున్నర ఏళ్ల బాలుడికి లి�
హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మో�
Minister KTR | రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ (Minister KTR) హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడుల సాధనకోసం మంత్రి కేటీఆర్ బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
కాగా, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. “ తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది” అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్�
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 1500 కో పెట్టుబడి పెట్టనుంది. సీజీఎంపీ ల్యాబ్తతోపాటు అత్యాధ�
సొంతూరిలో పాఠశాల అభివృద్ధికి కదలాలి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించండి న్యూజెర్సీలో ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ భేటీ విరాళాలు ప్రకటించిన 22 మంది ఐటీ నిపుణులు విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ ఏ రా
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సామాన్యుడిలా విహరించారు. న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తిరిగారు. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. తన విద్యార్థి, ఉద్యోగ జీవితకాలాన
లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలై ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్జే), �
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోన్న విద్యా యజ్ఞంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగంలో అమెరికాకు చెందిన ఫిష్ ఇన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
Boston city | హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్ ఇన్నోవేషన్-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్.. మంత�