హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై ఉత్తరాఖండ్ జర్నలిస్ట్ రమేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడా�
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమ�
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
తమిళిసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డువస్తుందా? అని ప్రశ్నిం
హైదరాబాద్ : గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిని అవమానపర�
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాయ్ పే చర్చ అని అధికారంలోకి వ�
సిద్దిపేట : కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ. 600 కోట్ల పె
హైదరాబాద్ : సోషల్ మీడియా సాధనాలు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారడం దారుణమని రాష్ట్ర ఐటీ శాఖ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌరవనీయులైన జర్నలిస్టులను అవమానించడం సరికా�
పేదల వైద్యానికి భరోసా కల్పిస్తున్నారు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో మంత్రి కేటీ�
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
ప్రపంచస్థాయి జీవశాస్త్ర, ఔషధ రంగ కంపెనీలకు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
కంటోన్మెంట్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటామని ఆర్మీ ఉన్నతాధికారులు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావుకు హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్నిరకాల అభ�