Minister KTR | ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ
బీహార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుభాకాంక్షలు చెప్పారు.
ఖేలోఇండియా స్కీమ్లో తెలంగాణకు అరకొర నిధులు బీజేపీ పాలిత రాష్ర్టాలకు భారీ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ మండిపాటు గుజరాత్కు 608 కోట్లు, తెలంగాణకు 24 కోట్లు నమస్తే తెలంగాణ క్రీడావిభా�
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం పట్టేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లే లిని ఓడించిన సింధు.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే తెలంగా
కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ ఆచంట, శ్రీజ ఆకుల జోడీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో మలేషియాకు చెందిన జావెన్ చూంగ్, కారెన్ లైన్న�
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత�
హైదరాబాద్ : నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయినను పోయి రావలె హస�
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరా లేదు.. కానీ మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్పటికైనా దేశాన్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అర్షపల్లి శ్రీకాంత్ వస్త్ర పరిశ్రమపై ప్రచురించిన పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కలం నుంచి వెలువడిన ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నాడు-నేడు’ అనే ఈ పుస్తకం �
హైదరాబాద్ : దేశాన్ని స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా లేదు.. కానీ, మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్ప