Minister KTR | ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం తీవ్ర వివాదాస్ప
Minister KTR | అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్
హైదరాబాద్: గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు �
Minister KTR | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున
Minister KTR | ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ప్రతికా ప్రకటన విడుదల చేశారు. పేదల పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అంటూ ధ్వజ
మంత్రి కే తారకరామారావుకు ఆయ న సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ప్రగతిభవన్లో జరిగిన రక్షాబంధన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మరో సోదరి (ఎంపీ సంతోష్కుమార్ సోదరి) సౌమ్య కూడా కేటీఆర్కు రాఖీ కట్ట
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండుగను పురస్కరించుకొని.. ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని అంటూ కేటీఆర్ క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడ�
Minister KTR | యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని
హైదరాబాద్ : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచన
రంగారెడ్డి : కొవిడ్ వైరస్కు వ్యాక్సిన్ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న
‘రక్షాబంధన్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపడానికే వచ్చా..’ అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన మహిళల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలి
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �