CCQC-2022 | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకురాలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాక వాళ్ల ఊరుకు కరెంటు �
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
వెల్డన్ కిషన్ అన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి భారీ ప్రాజెక్టును తీసుకొచ్చారు..’ అంటూ కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు.
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల్లో అనిశ్చితి నెలకొనకుండా అవిశ్వాస తీర్మాన సమయాన్ని నాలుగేండ్లకు పెంచడం పట్ల తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు హర్షం ప్రకటించార�
ఆది నుంచీ చేనేత, మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీసీ వెంకటరమణకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుప�
GHMC-Municipal Amendment Bill | జీహెచ్ఎంసీ, పురపాలకసంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ ఆమోదించింద�
Parliament Building: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యా�
Minister KTR | సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Assembly session | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ప్రగతి భవన్కు వచ్చిన సందర్భంగా కేటీఆర్తో సమావేశమైనట్ల
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నటుడు కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవే�