Rajanna Siripattu | అంతర్జాతీయ వేదికపై సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కృతమైంది. సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన పట్టుచీరలు న్యూజిలాండ్కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తూ తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పికొట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Minister KTR | దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలిన�
Minister KTR | హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలంటిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియ�
Samaikyata Vajrotsavalu | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
Minister KTR | రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేపటి పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 10 వేల కోట�
Minister KTR | భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగధనులను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్�
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటల
Minister KTR | ట్యాంక్ బండ్ శివ.. అనాథ అయినా ఎంతో మందికి కావలసిన వాడు. రక్తసంబంధం లేకపోయినా అతనికి అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న ఇలా ఎందరో బంధువులు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్పైనే జీవిస్తూ అక్కడ ఎంతోమంది ప్రాణాలు
Qutub Shahi Tombs | కొత్తగా వచ్చిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాంప్లెక్స్ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ పార్కును పూర్తి చేయడం కోసం యూఎస్ కాన్సులేట్ 1.1 లక్షల డాల