‘ప్రతి సీజన్కు రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి ఏ బాధాలేకుంట, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సాగులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, కరెంట్ కోతలు పెట్టి వేధ
పద్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వస్తున్న. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం.
‘కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై ఆగమైన్రు. వలస పోయి దుర్భర జీవితం గడిపిన్రు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ఐదేండ్లు ఏడుపు తప్పదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
‘కాంగ్రెస్ మన రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించింది. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్�
దమ్ముంటే దళితబంధు పథకాన్ని కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రూ.12 లక్షలతో కాకున్నా..
రైతులకు 24 గంటల కరెంట్ వద్దంటూ అమెరికాలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ గడ్డపై ముక్కు భూమికి రాసి, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వ�
గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లు 31,088 తొలుత 500 మంది చొప్పున 59 వేల మందికి.. తాజాగా నియోజకవర్గానికి ఇచ్చే కోటా 1,500 రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా హర్షం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు హైదరాబాద
251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లి, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మన బడి’కి శ్రీకారం చుట్టారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల