Jai Shankar | భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇటీవల, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను క�
Jaishankar | భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం న్యూఢిల్లీలో బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీని కలిశారు. డేవిడ్ లామీ తన ప్రతినిధి బృందంతో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ జ
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.
LAC Situation | విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం రాజ్యసభలో భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద పరిస్థితులపై సైతం సమాచారం ఇచ్చారు. ఎల్ఏసీలో ఇంకా చైనాతో కొన్ని భూభ�
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే క్రికెట్ సిరీస్ను వెంటనే రద్దు చేయాలని హిందూ జాగరణ సమితి..బీసీసీఐని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని క�
Minister Jaishankar: పశ్చిమ దేశాల తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదని మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రపంచాన్ని 200 ఏళ్ల పాటు శాసించినట్లు పశ్చిమ దేశాలు ఫీలవుతుంటాయని, ఇండియా వాళ్లను పట్టించుకోవడం లేద�
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. వారి శిక్షను ఖతార్ ప్రభుత్వం రద్దు చేసి విడుదల చేసింది. వీరిలో ఏడుగురు సోమవారం ఉదయం భారత్ చేరుకున్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్కు కేంద్ర హోం శాఖ భద్రతను పెంచిం ది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ క్యాటగిరీ కింద ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దీన్ని ‘జెడ్' క్యాటగిరీకి పెంచిన ట్లు విశ్వసనీయ సమాచారం.
Minister Jaishankar: నిజ్జార్ హత్య గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదని మంత్రి జైశంకర్ అన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి పేర్కొన్నారు. న్�
భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్ నాటికి 87,026 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
కీవ్, చెర్నిహివ్పై విరుచుకుపడ్డ రష్యా మైకోలివ్పై దాడుల్లో 20 మంది మృతి కీవ్, మార్చి 31: బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులు, చెర్నిహివ్లోని జనావాసాలపై గురు