2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగ�
క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే జీజేఆర్ కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే�
Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని, అందుకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్�
చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మండ�
Minister Jagadeesh Reddy : ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన సూర్యాపేట నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్య�
ఫ్లోరోసిస్ రక్కసి నుంచి సీఎం కేసీఆరే విముక్తి కల్పించారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం సమయంలోనే మునుగోడు ఫ్లోరోసిస్ విముక్తికి ఆయన నడుం బిగించారని గుర్తుచేశారు.
మునుగోడు ఉప ఎన్నిక అంటేనే బీజేపీ వణికిపోతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ జరిపించుకొన్న అన్ని సర్వేల్లో ఆ పార్టీకి మూడో స్థానమే అని తేలిందని, దీంతో భయం పట్టుకొన్నదని పేర్కొన�
మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ�
Jagadeesh Reddy | రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్ట�
రాజ్యాంగం మార్పుపై దేశంలో చర్చ జరగాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్లో కలవరం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం ప్రకటనతో ఏం చేయాలో అర్థంకాక ఆ పార్టీల నేతలు పిచ్చిప�
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని.. అందుకే ఆంధ్రా ప్రాంతం నుంచి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రజలు వైద్యం ప�