నిర్మల్, జూలై 11 : జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు విస్తృతంగా పర్యటించారు. జోరు వానను సైతం లెక్
నిర్మల్ : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించ�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. వర్షాల నేపథ్యంలో
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు జీత భత్యాలు దేవాదాయశాఖ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ వెల్లడి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై మంత్రికి కృతజ్ఞతలు సుల్తాన్బజార్, జూలై 8: ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లపాటు వెల
నిర్మల్ : రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ �
నిర్మల్ : సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులు అయ్యేలా విద్యారంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సెయింట్ థామస్ హై�
నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం సొంత
Minister Indrakaran reddy | యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు.
Minister Indrakaran reddy | ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
హైదరాబాద్, జూన్ 15 : బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూ�
నిర్మల్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని