హైదరాబాద్ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అ�
ఇంద్రవెల్లి : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్నాయని, అయినా కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. వరదలతో రూ.1400కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి.. తక
హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర�
Minister Indrakaran reddy | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతున్నది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మంచిర్యాల : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస
కుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి వరదలపై అన్నిశ�
నిర్మల్ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సోన్ మండలం జాప్రాపూర్పెం, మాదాపూర్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రహదారు
Kadem project | కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అయితే
Kadem project | భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కు�
CM KCR | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్
నిజామాబాద్, జూలై 22: పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. �
నిర్మల్ : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది
నిర్మల్ : జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల మూలంగా నిర్మల్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూ సాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి �
నిర్మల్, జూలై 12 : జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతా�