Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ ఉండబోతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్మిక బంధువులు గెలవాలా.. కార్మిక ద్రోహులు గెలవాల
Huzurabad | మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్రావు ఓటర్లను ఉద్దేశించి అడిగా
మంత్రి హరీశ్రావు | పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ప్రతి విద్యార్థి పాట�
భారీ వానలకు నీటమునిగిన మల్లారం నీటి శుద్ధి పంపులు పరిశీలించిన మంత్రి హరీశ్రావు,జలమండలి ఎండీ దానకిశోర్ 48గంటల్లో మళ్లీ గోదావరి జలాల తరలింపు ప్రత్యామ్నాయంగా జంట జలాశయాలు, సింగూరు, మంజీరా జలాల తరలింపు నీ�
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందించిన మంత్రి | జిల్లాలో సోమవారం రికార్డుస్థాయిలో కురిసిన భారీ వర్షాలకు ప్రాథమిక అంచనా మేరకు 208 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు �
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్రావు చురకలంటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల చెప్పారు. కానీ ఈటల రాజేందర్ ఆ ప్రతిపాద
ఏకగ్రీవ తీర్మానం -హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని సింగపూర్ లోని గెస్ట్హౌజ్లో మంత్రి హరీష్ రావు, �
మన్సూరాబాద్, ఆగస్టు 29 : కరోనా సమయంలో ప్రజలకు అందించిన సేవలకు ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు కరోనా ఫ్రంట్లైన్ వారియర్ అవార్డును అందుకున్నారు. నగరంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార�
హుజురాబాద్:పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో
మంత్రి హరీశ్రావు | అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్లో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి గంగుల�
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. కాగా సదరు జీవో కాపీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మం�
చేరిక -జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్�