Manakondoru శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని ఆర్థికమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంత్రి మంగళవారం వీణవంకలో ఉప ఎన్నిక ప్రచారం ముగించుకుని ఆముదాలపల్లి మీదుగా సింగాపు
హుజురాబాద్: బీజేపీ విధానం రద్దు..రద్దు…రద్దు..ఆ పార్టీకి ఓటు వద్దు…వద్దు…వద్దు అనిహరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం వీణవంక మండలం కిష్టంపేటలోని పీఎస్ కల్యాణ మండపంలో చేనేత కార్మికుల చెక్కుల పంపిణీ కార్యక్ర
హుజురాబాద్ : “తెలంగాణ వచ్చాక మహిళలకు సకాలంలో రూ .5 లక్షలపైగా రుణాలు అంది స్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులకు మంగళవారం చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు �
మంత్రి హరీశ్రావు | రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడ కులస్తుల సమావేశంలో మంత్రి పాల్
ప్రజలారా.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా తెలంగాణ సర్కార్ త్వరలో చేతివృత్తులవారికి బీమా: మంత్
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
Huzurabad | చేనేత కార్మికులకు మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామ�
టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ ప్రజల భవిష్యత్ : మంత్రి హరీశ్రావు | టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ ప్రజల భవిష్యత్ ఉందని, ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శ
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
అయినా బీజేపీకి ఓటేస్తమా? ఉన్న ఉద్యోగాలు ఊడపీకింది బీజేపీ కాదా? ఆ పార్టీకి ఓటేస్తే వంటగ్యాస్ 1500 అవుతుంది ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరిక హుజూరాబాద్లో కేసీఆర్ ఆటోనగర్కు భూమిపూజ బీజేపీకి ఓటు
హుజురాబాద్: ఆటోనగర్ కార్మికులు 20ఏండ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలా�
GST Council | ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్రావుకు ఆహ్వానం అందింది. కరోనా కాలంలో జీఎస్టీ