తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
TS Council | రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 259,51,42,842 ఖర్లు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఈ ఏడాది మే 18 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసమండలిలో
TS Assembly | డెంగీ జ్వరానికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీనిపై ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా
TS Council | ప్రతి నది, వాగుల మీద చెక్డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ వరద నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో చెక�
కరీంనగర్: బీజేపీ నాయకులు మోకాళ్ల మీద యాత్ర చేసినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఆదివారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. బీజేపీ నాయకు�
హుజూరాబాద్: పోలీసు శాఖలో ఎస్ఐ, సీఐగా పనిచేసి.. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలతో మంచి సంబంధాలున్న, సంచలనాల పోలీసు అధికారి దాసరి భూమయ్య ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సింగాపురంలో మంత్రి తన్నీరు హరీశ్�
Siddipeta | సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్లో మూడో విడుతలో భాగంగా మరో 360 డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆర్థిక మంత్రి హరీశ్రావు లబ్దిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ ల�
హుజూరాబాద్ : వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే ఈ రోజు కేసీఆర్ నే నీతి, జాతి లేదని అంటున్నావని, వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన�
TS Assembly | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్�
TS Assembly | సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద ఒక లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందని మంత్రి హరీశ్�
హుజూరాబాద్ : జోరు వానలోను గులాబీ జోరు కొనసాగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజక వర్గంలోని జమ్మికుంట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, ముదిరాజులు, యువకులు, సింగాపురం లోని గెస్ట్హౌజ్లో ర
మంత్రి హరీశ్రావు | రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు | అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.