హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను బోల్తా కొట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి డైలాగులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం �
Chakali Ilamma | తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్
Harish Rao | సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారులతో శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వ�
మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
మంత్రి హరీశ్ రావు | జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
రైతు రుణమాఫీ | రైతు రుణమాఫీలో భాగంగా రూ.50వేల నుంచి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�