హైదరాబాద్ : హుజూరాబాద్లో ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం వల్ల వచ్చిందని.. ఈ ఎన్నికల్లో వ్యక్తి గెలువాలా? ప్రజలు గెలువాలా? ఆలోచించాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మంత�
Vinayaka chavithi | వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే
కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని
‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
చెరుకు రైతులు అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్రావు | జహీరాబాద్ ప్రాంతంలో సాగైన చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్�
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
Harish Rao: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఏం చెప్పి ఓట్లడుగుతారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
సిద్దిపేట జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, తలసాని 30 వేల నీటివనరుల్లో 80 కోట్ల చేపపిల్లల విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8న రాష్ట్రవ�
హుజురాబాద్ : నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కాపాడిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రా�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత్స్యకారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన�
Harish Rao | స్వచ్ఛ సిద్దిపేట ఉద్యమంలో ప్రతి పౌరుడూ కదిలి రావాలి | స్వచ్ఛ సిద్దిపేట ఉద్యమంలో ప్రతి పౌరుడూ కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని విలీన వార్డులతో పాటు కొత్