హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించ�
మంత్రి హరీశ్ రావు| తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానం�
సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పా�
మంత్రి హరీశ్ రావు| రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు �
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
సిద్దిపేటలో ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం (అర్బన్ పార్క్)లో ఆహ్లాదకరమైన ఫొటోలను తీసిన ఆర్థికశా�
సిద్దిపేట : ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే నని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
మంత్రి హరీశ్ రావు| నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. పీపుల్స్ ప్లాజాలో నేటి నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రులు హరీశ్ రావు,
హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం న�
Huzurabad | ఈటల ఎత్తుకున్నది కాషాయ జెండా మాట్లాడుతున్నది ఎర్ర జెండా మాటలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో పొలవేణి పోచమల్లు యాదవ్తో పాటు ఆయన