పంద్రాగస్టు వేడుకలు| పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
Huzurabad | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్ హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశా
కరీంనగర్ : జిల్లాలోని హూజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోమంత్రి శనివారం మీడియాతో మాట�
Ranganayaka Sagar | తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడ�
Dalit Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం లభించింది. సీఎస్కు, హరీశ్రావుకు మంత్రి గంగుల కమలాకర్, మేయ�
Huzurabad | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సైదాపూర్ రోడ్డులోని సిద్దార్థనగర్లో ప్రతిపాదిత శ్రీ లక్ష్మి గణపతి దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని స్థానికులతో పాటు బోర్నపల్లి వాసులు మంత్రి హ�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాలకు మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని ర�
Huzurabad | పక్క పార్టీలు ఆశ చూపే కుంకుమ భరణి, గడియారాలకు జర ఆగం కావొద్దు.. అవి తిండి పెట్టవు అని మంత్రి హరీశ్రావు సూచించారు. హుజూరాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు పాల్గొని ప్ర�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 వేల
డబుల్ బెడ్రూం ఇండ్లను యుద్ధ ప్రతిపాదికన నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హర
Huzurabad : సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్రావు | ఈ నెల 16న హుజూరాబాద్లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వి�
Huzurabad | త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు గుంట భూమి ఉన్న సామాన్యుడి, 200 ఎకరాల ఆసామి మధ్యనే పోటీ ఉంటుందని హరీశ్రావు చెప్పారు. ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటలకు మద్దతు తెలు�