హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
హైదరాబాద్ : తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు శంకుస్థాపన చేయబోయే సంగమేశ్వర, �
సంగారెడ్డి : సీఎం కేసీఆర్ పర్యటన కోసం నారాయణఖేడ్ ముస్తాబవుతోంది. సోమవారం సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణ ఖేడ్ లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహ�
సంగారెడ్డి : రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు మంత్రి హరీశ్రావు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భ�
సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
గాంధీ, ఉస్మానియా దవాఖానలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడంలో
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ‘సెస్’ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బేగంపేటలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సెస్లో విద్యార్థునుల వ�
హైదరాబాద్ : మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతి పట్ల మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు . ఆయన మృతితో మహబూబాబాద్ ప్రాంత గిరిజనులు తమ పెద్ద దిక్కును కోల్పోయారని, తీ�
సిద్ధిపేట : సీఎం కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణే లేదని, కాళ్వేరం, రంగనాయక సాగర్ ప్రాజెక్టులే ఉండేవి కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగనాయక్ స
హైదరాబాద్ : ఉప్పల్ చిలుకా నగర్ 7వ డివిజన్లో నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత�
CM KCR | సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు (Harish rao) శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు, హీరో అఖిల్ సిద్దిపేట, ఫిబ్రవరి 16: సిద్దిపేటలో సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీకి వేళయైంది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ �
సంగారెడ్డి : రెండేండ్లలో సంగమేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆందోళ్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాము అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తద్వారా ఆందోళ్ తప్పకుండా మరో కోనసీమ