నిర్మల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు స�
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోందంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని ప్రశంసలు కురిపి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, శాసనసభా వ్యవహారాల శ�
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్ల�
హైదరాబాద్ : కరోనా, పోలియో వ్యాక్సినేషన్లో అగ్రభాగాన తెలంగాణ ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 25 : సంగారెడ్డి మున్సిపల్ పాలక వర్గం శుక్రవారం మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మునిపల్ అభివృద్ధికి రూ. 50కోట్ల నిధుల కేటాయింపునకు సహకరించిన మంత్రికి ప్రత్యేక ధ�
సిద్దిపేట : సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే.. స్వరాష్ట్రంలో ఏ కాలం చూసిన వర్షాకాలమే చూసినట్టుంది అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవే
సిద్దిపేట : రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రా
సిద్దిపేట : మంత్రి హరీశ్రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్�
సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �
సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ