సిద్దిపేట : భక్తుల కొంగు బంగారం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేయిస్తున్నట్లు మంత్రులు హరీశ్ రావు , ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంత్రులు మలన్న స్వామికి చేయి
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
CM KCR | రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ�
Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీరు ట్వీ
సిద్దిపేట మార్చి 17 : వచ్చే నాలుగు నెలల్లో వైశ్య సదనాన్ని అందుబాటులోకి తీసుకరావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో జీ+1 విధానంలో నిర్మిస్తున్న వైశ్య సదనం పనులను మంత్రి హర�
కరోనా అయిపోయిందని, ఇక లేదని కొందరు అనుకుంటున్నారని, దాని ప్రభావం తగ్గింది తప్ప.. వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్& ఇండ్రస్ట్రీ (డిక్కీ) ప్ర
హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించా�
హైదరాబాద్ : అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయ�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, సంవత్సరానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.