కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలాగా వ్యవహరిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం, రైతులు పండించిన వడ్లు �
హైదరాబాద్ : నిజం గడప దటకముందే అబద్ధం.. ఊరంతా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందుకే మంచిగా పనిచ
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలంగాణ ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ స్థాయి, అందరికీ అ
చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వె�
సిద్దిపేట : జిల్లాలోని చేర్యాల పీహెచ్సీ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. �
సిద్దిపేట : స్వచ్చ సర్వేక్షణ్ 2021లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుత
సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని క�
సిద్దిపేట : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ డా.బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్ట
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
Minister Harish rao | తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు.
ఉగాది పండుగకు సిద్ధమైన తెలుగు లోగిళ్లు ఆలయాల్లో పంచాంగ శ్రవణాలకు ఏర్పాట్లు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్లవనామ సంవత్సరం వీడ్కోలు చెబుతూ శుభకృత్ నామ సంవత్సరానికి �
హైదరాబాద్ : అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్
సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలుగు నూత
సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయ�
సంగారెడ్డి : దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజె�