సిద్దిపేట : దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వై�
సిద్దిపేట : వ్యవసాయ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చoదలాపూర్ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన�
సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గంలోని చిన్నగుండవెల్లి గ్
సంగారెడ్డి : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్ మండలం భిలాల్పూర్ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద�
జహీరాబాద్ : రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రేజింతల్లోని స్వయంభు సిద్ధి వినాయకుడిని మంత్రి మం�
జహిరాబాద్ : న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కొలువైన సిద్ధి వినాయకుడిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం ప�
సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల ఘనత తొలిసారిగా ముగ్గురికి శస్త్రచికిత్స సిద్దిపేట, ఏప్రిల్ 18: హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ దవాఖానల స్థాయిలో సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో వైద్యం అందుతున్నది. సీఎం క
సంగారెడ్డి : తెలంగాణ వడ్లు కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని కేంద్రం తీరుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. యాసంగిలో మన వద్ద 36లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ద�
సంగారెడ్డి : మన ఊరు-మన బడి కార్యక్రమం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. సీఎం నిర్ణయంతో రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మారనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన�
Minister Harish rao | వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం భర్తి చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీ�
ధరలు తగ్గాలంటే బీజేపీ వీపు పగలగొట్టాలని ప్రజలకు ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి ఇల్ల�
సంగారెడ్డి : రాష్ట్రంలో మరో పదిలక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అలాగే సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి తెలిపారు. సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రాత్రి ఓ మహిళకు సాధారణ ప్రసవం జరిగిందని స్థానిక నే
మెదక్ : దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు చేస్తున్
Minister Harish rao | రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు.