సూపరింటెండెంట్ సహా ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగ
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ రో
నంగునూరు, 31 మార్చి : ఏప్రిల్ నెలలో 57 ఏండ్లు నిండి అర్హులైన వారందరికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లను మే 1 నుంచి లబ్ధిదారు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్ప�
దళితుల అభ్యున్నతికి దళితబంధుతో శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. కాంట్రాక్టుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలను సాకారం చేస్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మ�
సిద్దిపేట : ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గజ్వేల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజ�
సిద్దిపేట : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య
శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వ
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
సిద్దిపేట : సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అందరి భాగస్వామ్యంతోనే మీ గ్రామానికి గౌరవం వచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజల కృషి ప్రశంసనీయమని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
Telangana Government Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవ�
సిద్దిపేట : రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కండ్లు ఉండి.. కండ్లు లేని కబోదుల్లా.. చెవులు ఉండి.. చెవులు లేని చెవిటి వారిలా ప్రతిపక్షాల తీరు ఉందన�