మెదక్ : రజకుల కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మాడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తాం. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూ ర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర�
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళా
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్లో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించనున్నారు. వీటికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్
హైదరాబాద్ : ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. విశిష్ట విద్యావేత్త అవార్డుకు నాగేశ్వర్ రెడ్డి ఎంపికయ్యారు. అమెరి�
హైదరాబాద్ : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరుగనుంది. వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ పద్దులపై సభ్యులు చర్చించనున్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఉద్యోగులు, అధికారులు రూపొందించిన పల్లె ప్రగతి- 2022 డైరీని మంత్రులు మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుల శాసన మండలి ఆవరణలో గురువారం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా బడ్జెట్పై చ�
సుంకిశాల పథకానికి రూ. 725కోట్లు ఉచిత తాగునీటిపథకానికి రూ.300కోట్లు ఒకప్పుడు నిధుల కేటాయింపులో నిరాధరణకు గురైన జలమండలి. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. విశ్వనగరిగా రూపాంతర చెందుతున్న భాగ్యన�
మాతృభూమిపై ప్రేమ ఉన్న ఒక భూమి పుత్రుడు, రాష్ట్ర భవిష్యత్తుపై అవగాహన ఉన్న ఒక దార్శనికుడు, ప్రజల అవసరాలు తెలిసిన ఒక పాలకుడు, ఆర్థికాంశాల లోతులు తెలిసిన విత్త వేత్త కలగలసి బడ్జెట్ రూపొందిస్తే ఎలా ఉంటుందో, క
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీఎం కేసీఆర్ దార్