ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్యసేవలు బాధితులకు పరీక్షలు, ఔషధాలు పంపిణీ నిరంతరం పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేంద�
సహాయక చర్యల్లో మంత్రులు, నేతలు పునరుద్ధరణ, పునరావాస చర్యల్లో సర్కారు టూర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ముంపు బాధిత ప్రజలకు అండ హామీలిచ్చి భరోసా కల్పించిన మన నేతలు హైదర�
మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని
మెదక్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్�
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపా
రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాల కారణంగాఎదురయ్�
ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎంపీపీలు తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి
హైదరాబాద్ : తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మురుగుజల శుద్ధి ప్లాంట్లను (ఎస్టీపీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మ�
త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు ఉద్యోగార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగ�
సిద్దిపేట : సిద్దిపేట అంతా తన కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప�
వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్�
హైదరాబాద్ : వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని సం�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు.. అందరి నోట్లో మెదిలే పేరు. ఆరోగ్య మంత్రి అయ్యాక.. ఆయన ప్రసంగాలకు గర్భిణులు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకో తెలుసా.. సాధారణ ప్రసవాలపై ఆయన మహిళ�
హైదరాబాద్ : అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి హైదరాబాద్లోని అరణ్య �