హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ�
సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కా�
సిద్దిపేట : కొత్త కాలనీల ఏర్పాటుతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజమే. ఆయా కాలనీల్లో మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా
రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ చీ
Minister Harish rao | మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఘన నివాళి అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను
వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చిక�
పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు అందిస్తూ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే బాధ్యత ఆత్మ కమిటీలదేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా రెం�
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�
సిద్దిపేట : సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం �
సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మం�
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల కాలేజీ హాస్టల్ భవనానికి మం�
మంకీపాక్స్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్ : మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్