హైదరాబాద్ : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని నిప్పుల�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�
మెదక్ : మెదక్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సహచర మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దశాబ్దాల కల ఈరోజు ని�
సిద్దిపేట : మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికై�
‘కీపిటప్.. బాగా పనిచేస్తున్నారు..పేద ప్రజలకు మీ సేవలు ఇలాగే అందించాలి’ అని వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి
ఆకలితో ఉన్న వారందరికీ ఉచితంగా భోజనాలు అందించడం చాలా గొప్ప విషయమని, హరే కృష్ణ చేస్తున్న సేవలు అద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరి�
హైదరాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రా�
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మొత్తం ఎంతమంది డాక్టర్లు పని చేస్తున్నారో పరిశీలించి.. గైర్హాజరుపై సీరియస�
హైదరాబాద్ : అమీర్పేటలోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల
హైదరాబాద్ : హైదరాబాద్లోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారుల
భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుడా నియంత్రణకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అ�
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈవినింగ్ ఓపీ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జనర
హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీ�
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి �