సిద్దిపేట : స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండ
సిద్దిపేట : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రా
హైదరాబాద్ : కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి ర�
శ్రీశైలం : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రధానగోపురం వద్ద దే�
స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వంతపాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రకటన ఆర్ధసత్యాలతో వి
Minister Harish Rao | నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ శనివారం మ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన
తల్లి పాలు ముద్దు..డబ్బా పాలు వద్దు ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు పెరగడం శుభసూచకం క్రమశిక్షణ లేకుంటే ఉద్యోగులకు శిక్ష తప్పదు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ పేట్లబుర్జులో మదర్ మిల్క్ బ్యాంక్
పౌర సరఫరాల శాఖకు మంత్రుల కమిటీ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల సంస్థ వద్ద భారీగా ధాన్యం నిల్వలు ఉన్నందున త్వరగా మిల్లింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రుల కమిటీ సూచించ
హైదరాబాద్ : తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆ�
Minister Haris Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు పూటకో మాట్లాడుతున్నారని, వారిది పార్లమెంట్లో ఓ మాట ప్రజాక్షేత్రంలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ర�
Minister Harish Rao | మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్
Minister Harish rao | పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు.