Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టేందుకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ఒక్కటవుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �
‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక �
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటిం
CM KCR | కరీంనగర్ మానేరు వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిం�
minister gangula | సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాంలీలా మైదానంలో ఏర్పాటు
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరం�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కమలాపూర్లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కస్తూర్బ�
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్యకు అశ్రు నివాళులర్పించారు. బుధవా రం సాయంత్రం గుండెపోటుతో ఆయన మరణించగా, గురువారం మధ్యాహ్నం కరీంనగర్ మార్కండేయనగర్లోని స్వర్గధా�