కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీస్ సాంకేతిక చుక్కానిగా నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కొనియాడారు. కొంగర్కలాన
అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డాటా సెంటర్ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కంపెనీ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ప్లానింగ్ అండ్�
Telanagana CMO | తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయెల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ�
నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయసంహిత తదితర నూతన చట్టాలతో పోలీసు రాజ్యం నడుస్తుందంటూ ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని, నిరసన దీక్ష చేపట్టినా నేరమయ్యే పరిస్థితి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్
KTR | అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే 19పద్దులపై చర్చను ప్రారంభించే ముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులందరూ కేటాయించిన 15 నిమిషాల్లోగా ముగించాలని సభ్యు�
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మెడ్ట్రానిక్.. హైదరాబాద్లో ఏర్పా టు చేసిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
కాంగ్రెస్ సర్కారు గ్రేటర్లో కంటి తుడుపు చర్యగా పచ్చదనం పెంపునకు సిద్ధమైంది. వన మహోత్సవం పేరిట ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 30.81 లక్షల మొక్కలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.
అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనంతో పనిచేయాలని, వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్�
KTR | ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టె�
ఉపముఖ్యమంత్రిగా తాను రాష్ర్టాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక వంటి మూడు శాఖలను నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ప్రణాళికల రూపకల్పనలో, విధానప