హైదరాబాద్ : పామాయిల్ సాగులో వరంగల్ జిల్లా రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో పది ఎకరాల్లో 570
కొడకండ్ల : ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
హైదరాబాద్ : సర్వాయి పాపన్న తెలంగాణ వీరుడు, ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అతి సామాన్యమైన జీవితం నుంచి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. సర్వాయి పా�
పాలకుర్తి : త్వరలో గిరిజనులకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సాంస్కృతిక భవనాన్ని నిర్మించి ఇస్తామని, ఇందుకు అవసరమైన ఎకరాన్ని స్థలాన్ని సేకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్ను ఆదేశించార
హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థ�
హైదరాబాద్ : తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. �
హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని, ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
హైదరాబాద్ : ప్రభుత్వమే పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రంజాన్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్�
హైదరాబాద్ : రైతులు పండించిన ధాన్యం ఆఖరి గింజ వరకు కొంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రాథమిక రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో �
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్