MLC K Kavitha: పసుపు రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. పసుపు పంట పండించే రైతులకు.. 15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ తెలంగాణ శ�
పత్తి పంట చేతికందినప్పటి నుంచి అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు చెన్నూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆప్
పచ్చబంగారం పసుపు చిన్నబోయింది. ఆరుగాలం నమ్మి పంట వేసిన పంటకు డిమాండ్ తగ్గింది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, కనీస గిట్టుబాటు రేటులేక ఆగమైపోతున్నది. గతేడాది క్వింటాల్కు 16వేల న�
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట(Groundnut crop)కు కనీస మద్దతు ధర(Minimum support price) కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు.
Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన రేఖా వాగ్మారే భర్త నాందేవ్ ఓ రైతు. పంటకు గిట్టుబాటు ధర లేక అత్మహత్య చేసుకొన్నాడు. దీంతో భార్య, పిల్లలు కష్టాల కడలిలో చిక్కుకొన్నారు. రూ.4 లక్షల బ్యాంకు రుణభారం వీరి�
కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు తెలిపాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడ
వానకాలానికి సంబంధించి ప్ర భుత్వం రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేస్తున్నది. ఈసారి ధాన్యం కొనుగోలును కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకుగానూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను
వానకాలం సీజన్లో సోయా పంట సాగు చేసిన రైతుకు ఈసారి ధర కలిసి వస్తున్నది. మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా స�
రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్ర�
మండీల్లో రాజ్యమేలుతున్న అవినీతి ధాన్యం కొనుగోలుకు నిరాకరణ విధిలేక ప్రైవేటుకు అమ్ముతున్న రైతులు మద్దతు ధరకు చట్టబద్ధతే పరిష్కారం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కనీస మద్దతు ధర