భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
చదువుల తల్లి సరస్వతి చెంతనే ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో ఈ ఏడాది 71% మంది అమ్మాయిలే చేరారు. మొత్తం 1,500 (జనరల్ క్యాటగిరీలో 1,404, స్పెషల్ క్యాటగిరీలో 96) సీట్లలో ఐదు విడతల కౌన్సెలింగ్ ముగిసే సరికి 1,466 సీ�
అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన మినీ స్టేడియం తెలంగాణకే తలమానికంగా ఉన్నదని సాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి కొనియాడారు. జయప్రకాశ్నగర్లో అందుబాటులోకి తెచ్చిన మినీ స్టేడియాన్ని సం�