సారంగాపూర్ (Sarangapur) మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లి శివారులో మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2.85కోట్లు మంజూరు చేసింది.
పట్టణంలో మినీ స్టేడియం కోసం ప్రభుత్వాన్ని, ఇకడి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. ఒక క్రీడాకారుడిగా తాను, హుజూరాబాద్లోని క్రీడాకారులను ప్రోత్సహిం�
కల్వకుర్తి పట్టణంలోని మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 10వ రాష్ట్ర స్థాయి బాలికల సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్లో మహబూబ్నగర్-నిజామాబాద్ జట్లు పాల్గొనగా, 1-
ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరుకృష్ణ్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో కోనేరు యువసేన ఆధ్వర
స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు.
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం శ్రీ నరేంద్ర ఆచార్య పాదుకల దర్శనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ ఏరియా నుంచి మినీ స్టేడియం వరకు పాదుకలను సంప్రదాయ వాయిద్యాలు, మహిళల నృత
మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్నాడు.
స్వరాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారుల కోసం గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అవసరమైన చోట మినీ స్టేడియాలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో జాతీయ స్థా
డిగ్రీ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చేవెళ్ల మం డల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, మినీ స్టేడియంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల