మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 7వ స్టాండింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్గా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులు కమిషనర్, అధికారుల తీరుపై త
Asaduddin Owaisi | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ మృతిపట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం ప్రకటించారు.
విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగు�
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య �
CM KCR | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పాత రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో 29 సీట్లకు 29 మేమే గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అరమరిక
KCR | పాట్నా, మార్చి 19: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన కిసన్ఘంజ్ జిల్లాలో ఆదివారం విలేకరుల
బీఆర్ఎస్పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్కు చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యమైన నాయకుడు అన్సారీ, తబ్రేస్తో పాటు 500 మంది యువకులు, కాలనీ వాసులు ఆదివారం గులాబీ కండువా కప్పు పార్టీ కండువా కప్పి
Mirza Rahmat Baig | హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రియాంక అలా రహమత్ బేగ్కు ధ్రువీక�