Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహ�
యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా (Boat Sink) పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంస్థ వెల్లడించింది.
మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతున్నది. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన ఓ దుకాణదారుడిపై దాడి జరిగిన దరిమిలా రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో మరాఠీ అస్మిత(ఆత్మగౌరవం) నినాదంతో రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎం
భారత్ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతు�
మరికొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పారిస్.. నగరంలో బతుకుజీవుడా అంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన శరణార్థుల శిబిరాలను ఖాళీ చేయిస్తోంది.
Migrants Killed: ఇథోపియా శరణార్థుల్ని చంపేస్తున్నారు. సౌదీకి వెళ్లాలనుకుంటున్న ఆ శరణార్థులు యెమెన్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. యెమెన్ మీదుగా సౌదీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని సౌదీ దళాలు
Haryana Violence | హర్యానాలోని నూహ్ జిల్లాలో సోమవారం జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలపై (Haryana Violence) వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాను వారు వీడుతున్నారు.
అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చిన వారిపై టైటిల్ - 42 పేరుతో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో అమెరికా మెక్సికో సరిహద్దుకు శరణార్ధులు బారులు తీరుతున్నారు.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని పశ్చిమ పనామాలో (Panama) వలసదారుతో (Migrants)వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలోపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 39 మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది తీవ్రంగా గ
తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బు�
San Antonio | టెక్సాస్లోని శాన్ ఆంటోనియా (San Antonio) కంటైనర్ ట్రక్కు ఘటనలో మృతుల సంఖ్య 51కి చేరింది. శాన్ ఆంటోనియాలోని ఒక రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన విషయం తెలిసిందే.
50 మంది మృత్యువాత మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చే క్రమంలో ఘోరం ట్రక్కులో అధిక ఉష్ణోగ్రతే మరణాలకు కారణం శాన్ ఆంటోనియో, జూన్ 28: అమెరికాలో మరో వలస విషాద ఘటన చోటుచేసుకున్నది. టెక్సాస్లో శాన్ ఆంటోనియాలోని
పాట్నా, జూన్ 11: సమయం వచ్చినప్పుడల్లా మానవత్వాన్ని చాటుకునే నటుడు సోనూసూద్ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన బీహార్ బాలిక ఛౌముఖి కుమారికి ఆపరేషన్ చేయించారు. ఈ ఆపరేషన్ �