తమ కంపెనీలో ఉద్యోగాల కోతలు, సంస్థాగత పునర్ నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఉద్యోగుల నియామకానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు.
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో భారత్లో ప్రకటించనున్నారు. డిసెంబర్లో ఢిల్లీ, ముంబయితో పాటు బెంగళూరు నగరాలను ఆయన ఈ పర్యటనలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్�
దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావించారు.
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది.
Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్న�
H-1B Visa | హెచ్-1బీ వీసా (H-1B Visa) విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft), మెటా (Meta ) వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి.
ఉద్యోగులు ఇకపై వారానికి మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని టెక్ దగ్గజం మైక్రోసాఫ్ట్ ఆదేశాలు జారీ చేసింది. ‘ఈ చర్య ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం కాదు.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీ మ్యాక్రోహార్డ్ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్కు పోటీగా ప్రారంభించిన ఈ కంపెనీకి మ్యాక్రోహార్డ్ అని పేరు పెట్టారు.
Microsoft | హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మారణహోమం సృష్టిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే, ఈ దాడులు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారాయి.
Microsoft | గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తున్నది. ఈ దాడులు మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారింది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఈ వారం నిరసనకు దిగారు. తక్షణమే ఇజ్రాయెల్ సైన్యం�
టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన వాడివేడి చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ఏఐకి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జీపీటీ-5 ఇప్పుడు మైక్రోసాఫ�
Windows 10 | విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లకు అలెర్ట్. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.