ఉద్యోగులు ఇకపై వారానికి మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని టెక్ దగ్గజం మైక్రోసాఫ్ట్ ఆదేశాలు జారీ చేసింది. ‘ఈ చర్య ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం కాదు.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీ మ్యాక్రోహార్డ్ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్కు పోటీగా ప్రారంభించిన ఈ కంపెనీకి మ్యాక్రోహార్డ్ అని పేరు పెట్టారు.
Microsoft | హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మారణహోమం సృష్టిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే, ఈ దాడులు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారాయి.
Microsoft | గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తున్నది. ఈ దాడులు మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారింది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఈ వారం నిరసనకు దిగారు. తక్షణమే ఇజ్రాయెల్ సైన్యం�
టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన వాడివేడి చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ఏఐకి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జీపీటీ-5 ఇప్పుడు మైక్రోసాఫ�
Windows 10 | విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లకు అలెర్ట్. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.
మైక్రోసాఫ్ట్ హాట్మెయిల్ గురువారం ఉదయం నుంచి డౌన్ అయింది. భారత్, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని వ్యక్తిగత, వ్యాపార యూజర్లపై ఈ ప్రభావం పడింది.
అమెరికాలో భారత సం తతి సంపన్నుడెవరంటే? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లేదా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లే గుర్తు కొస్తారు. అయితే భారత్లో పుట్టి అమెరికాలో బిలియనీర్లుగా అవతరించినవారిలో పిచాయ్, నాదెళ�
గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి.
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది.
Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన (layoff) విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్కు సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.