ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది హోటళ్లకు చెందిన ఫ్రీ వైఫైని వాడుతుంటారు. ఫోన్ నెట్వర్క్ రానప్పుడు ఇది చాలా సౌకర్యవంతంగా ఉండొచ్చు. కానీ ఇది ఒక రకంగా మాల్వేర్ మోసంలో కూరుకుపోవడమే అని మైక్రోసాఫ్ట్ హె�
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ నాల్గో క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చినట్టు గురువారం ప్రకటించింది. దీంతో నగరం నుంచి వీలైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, వర్క్లోడ్లను నడ
నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున సోమవారం టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సుమారు 4,800 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 2.1 శాతం. మైక్రోసాఫ్ట్కు చెందిన వ�
అనేక ఏండ్లుగా కంపెనీలో సేవలందిస్తున్న వేలాది మంది సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడానికి టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించింది.
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. ఆటోమేషన్లో భారీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం కారణంగా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం మే 20న ప్రార
layoffs : ఐటీ అనుబంధ సంస్థల్లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఆయా సంస్తల్లో వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. త్వరలో టాప్ కంపెనీల్లో కూడా భారీగా కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది
Shantanu Narayen : అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన టెక్ సంస్థ ఆడోబ్ సీఈవో పదవి నుంచి శంతను నారాయణ్ తప్పుకోనున్నారు. త్వరలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆడోబ్ కంపెనీ వెల్లడించింది.
Iran-US, Israel : ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది.
Bill Gates | గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాస�
వైట్ కాలర్ ఉద్యోగులకు పెద్ద ఉపద్రవం రాబోతున్నదని, అయితే దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ం సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హెచ్చరించారు.
మైక్రోసాఫ్ట్.. భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నాలుగేండ్లలో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు