టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన వాడివేడి చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ఏఐకి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జీపీటీ-5 ఇప్పుడు మైక్రోసాఫ�
Windows 10 | విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లకు అలెర్ట్. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.
మైక్రోసాఫ్ట్ హాట్మెయిల్ గురువారం ఉదయం నుంచి డౌన్ అయింది. భారత్, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని వ్యక్తిగత, వ్యాపార యూజర్లపై ఈ ప్రభావం పడింది.
అమెరికాలో భారత సం తతి సంపన్నుడెవరంటే? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లేదా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లే గుర్తు కొస్తారు. అయితే భారత్లో పుట్టి అమెరికాలో బిలియనీర్లుగా అవతరించినవారిలో పిచాయ్, నాదెళ�
గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి.
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది.
Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన (layoff) విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్కు సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత ఈ ఏడాది కొనసాగుతున్నది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్ని రకాలుగా ఇన్స్టాంట్ మెసేజ్ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థల సీఈవో వరకు మెయిల్ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలక
Microsoft | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ (layoffs) ప్రకటించింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిరంగంగా వర్తకం చేయబడిన టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్క�