టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత ఈ ఏడాది కొనసాగుతున్నది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్ని రకాలుగా ఇన్స్టాంట్ మెసేజ్ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థల సీఈవో వరకు మెయిల్ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలక
Microsoft | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ (layoffs) ప్రకటించింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిరంగంగా వర్తకం చేయబడిన టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్క�
కట్క వేయగానే లైటు వెలిగితే.. అప్పట్లో సంచలనం. రిమోట్ మీట నొక్కగానే టీవీ ఆన్ అయితే.. అబ్బురం. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సాంకేతికత.. మన జీవితాల్లోకి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు పర్సనల్ ఏఐ ఏజెంట్లను పెట్టుకున
2025’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో నియమించుకోవడం తగ్గిపోతున్నది.
ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంట�
Microsoft: తమ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అజూర్ టెక్నాలజీని ఇజ్రాయిల్ సైన్యానికి అమ్మినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించింది. కానీ గాజా యుద్ధంలో ఆ టెక్నాలజీ వాడేందుకు కాదు అని ఆ �
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్లను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద తొలగింపు ప్రక్రియ.
Skype | ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కాలింగ్, వీడియో చాటింగ్కు పర్యాయపదంగా మారిన ఈ యాప్ ఇప్పుడు చరిత్రగా మిగులనున్నది. రెండు దశాబ్దాలకుపైగా వీడియో కాలింగ్ సేవలు అందించిన స్కైప్ మూతపడింది. ఇక స్కైప్ స్థానం�
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో-కాలింగ్ ప్లాట్ఫామ్ ‘స్కైప్' సేవలు ఈ నెల 5 నుంచి నిలిచిపోనున్నాయి. స్కైప్కు వీడ్కోలు (ఫేర్వెల్) పలుకుతున్నామని, మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉం
కృత్రిమ మేధ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (క్లుప్తంగా ఏఐ) ఇటీవలి కాలంలో జనోపయోగంలోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత. సాంఘిక మాధ్యమాల్లో వింత వింత ఫొటోలు, వీడియోల రూపంలో ఇది వినోదం కలిగిస్తున్నది.