Michaung Cyclone: ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు. రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని కేంద్ర హోం�
తుఫాను ప్రభావం విద్యుత్తు డిమాండ్ను తగ్గించింది. ఒకే ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడం విశేషం. మిగ్జాం తుఫాను కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాత
మిగ్జాం తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉన్నది. భారీగా పోటెత్తిన వరద నీటి
Michaung Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం బుధవారం మధ్యాహ్నం అల్పపీడనంగా మారింది. మిగ్జాం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.
Revanth Reddy | మిగ్జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ ప్రకటనలో అధికారులకు �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజంతా వాన పడింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనజీవనానిక�
మిచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. మంగళవారం ఉదయం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. కనిష్ఠ �
Michaung Cyclone: చెన్నైని ముంచెత్తుతున్న మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు రాజధాని అతలాకుతలమవుతోంది. చెన్నైకి చెందిన పలువురు క్రికెటర్లు దీనిపై ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తున్నారు.
చెన్నై : మిచౌంగ్ తుఫాను (Michaung Cyclone) తమిళనాడు రాజధాని చెన్నైని వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ నటుడు విశాల్ చెన్నై వరదల పరిస్థితిని ఓ వీడియో ద్వారా వివరిస్తూ.. చెన్నై మేయర్తోపాటు అధికార యంత�