మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింద
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూస�
Michaung Cyclone | ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశ�
Michaung Cyclone: మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలో నీరు వరదలై పారుతోంది. భారీ వరద నీటి వల్ల.. రోడ్లపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చెన్నైలోని వీలాచెర
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ