Tariffs | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. మెక్సికో (Mexico) తోపాటు యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
మెక్సికోలోని (Mexico) గువానాజువాటోలో దారుణం చోటుచేసుకుంది. మతపరమైన సంబురాల్లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు (Mass Shooting) తెగడబ్డాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 20 తీవ్రంగా గాయపడ్డారు.
కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది. ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ)లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటో�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్పై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటిస్తుండటంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హడావుడిగా అమెరికాకు బయల్దేరారు.
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు ట్రేడ్ వార్కు దారితీస్తున్నది. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు ఉంటాయని ఇదివరకే ప్రకటించిన ట్రంప్.. తాజాగా డ్రాగన్
Viral video | 2011లో జపాన్లో సముద్రంలోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతంలో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫియర్బక్ (FearBuk) అనే ఎక్�
Road accident | మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ (Tarrif War) షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక�
Earth Quake | నైరుతి మెక్సికో ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది.
Deputy CM Bhatti | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు(Deputy CM Bhatti Vikramarka) అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో(Mexico) దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమా
టర్కీలోని అంటల్య వేదికగా జరుగుతున్న ‘ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్'లో భారత పురుషుల రికర్వ్ జట్టు సైతం మహిళల బాటే నడిచింది. శనివారం జరిగిన ఈవెంట్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత్.. 4-5తో మెక్సికో చే�