Zoji-La Tunnel: హిమాలయాల్లో కొత్త టన్నెల్ సిద్దమైంది. జొజి-లా సొరంగం తొవ్వకం పూర్తి అయ్యింది. సుమారు 13.15 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ టన్నెల్కు చెందిన బ్రేక్త్రూ పనులు ఇవాళ జరిగాయి. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మం�
జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలను అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్నది. ఈ టన్నెల్ కీలకమైన తుది బ్రేక్త్రూ మంగళవారం ప్రారంభం కా�
హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐల్) గ్రూపు సంస్థ ‘ఐకామ్' కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల (సీఆర్పీఎఫ్)కు 200 సీఎస్
KTR | సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటి
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్రక్చర్స్...మహారాష్ట్రలో రూ.21 వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ �
సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే దాదాపు ఖరారైనట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కంపెనీకి పనులను అప్పగించేందుకే ప్రాజెక్టులో�
ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న మంగోలియాలోని పశువులను కాపాడేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)..తెలంగాణతో సహా 9 రాష్ర్టాల్లో 15 సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంది. దే�
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
మెట్ గాలా( MET Gala ).. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుందీ వేడుక.
మొయినాబాద్, సెప్టెంబర్ 8: మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్నగర్లో బుధవారం సీఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీజీడీ రంగారెడ్డి జిల్లా �