తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, రైతులకు నీట�
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
KTR | నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. కరువు వస్తున్నది.. అందరం కలిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ
మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరిగితే అందుకు రేవంత్రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్కు మరమ్
రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ‘జై తెలంగాణ’ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ న�
‘కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కామధేనువు. అటువంటి కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయండి. నీళ్లను వెంటనే లిఫ్ట్ చేసి రైతులకు అందించండి. నల్లగొండ సభలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు బీఆర్ఎస్ నేతలమం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్కు, నీటికి కటకట ఏర్పడిందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కా�