జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లోని మేడిగడ్డ బరాజ్ను ఈఎన్సీ అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నిపుణుల కమిటీ శనివారం పరిశీలించిం ది. బరాజ్ కుంగుబాటుకు గల కారణాలు, లోపాల అధ్యయానికి ప్రభు త్వం జ్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో కుంగిన పియర్ల దిగువ భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఇసుక, సిమెంట్తో గ్రౌటింగ్ చేసి పూడ్చేందుకు పంపింగ్ యంత్రాలు ఆదివా
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణచర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు సంబంధించిన పనులను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించింది. బరాజ�
కాళేశ్వరంప్రాజెక్ట్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను మంగళవారం జ్యుడీషియల్ కమిషన్ సందర్శించింది.
2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్, సోమవారం నుంచి న్యాయవిచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జస్టిస్ ఘోష్ నేడు మేడిగడ్డను పరిశీలించనున్నారు.
‘ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని వెదిరె శ్రీరాం చేసిన ప్రతిపాదనను తెలంగాణ పక్కన పెట్టిందనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసును వెల్లగక్కుతున్నారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా. కమీషన్ల కోసమే కట్టారు. రూ.లక్ష కోట్లు వృథా. అంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు’- ఇవీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు పదే పదే చేసిన విమర్శలు. ఒకవైపు పంటలు ఎండిపోయి, కాంగ్రెస్
స్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ గురువారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించనున్నది. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్లో నీటి పారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తు పెంచి నదుల అనుంసధానం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం రెండింటి అవసరాలను తీర్చవచ్చు’ ఇదీ తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) చ�
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�
రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.