రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 33 స్పెషాలిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఈ క్రమంలో �
వైద్య శాఖలో 201 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్లో 156మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్జే దవాఖానాలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సెలక్�
రాష్ట్రంలో 30 ఏండ్లు దాటినవారిలో దాదాపు 23 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్సీడీ క్లినిక్లలో అందుతున్న సేవలపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజన�
వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు, రెండో సెషన్ మధ్�
ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ‘సికిల్ సెల్'కు అడ్డుకట్టవేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రై వ్ నిర్వహిస్తున్నది.
వైద్యారోగ్య శాఖలో ఇన్చార్జుల పాలన వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 3 హెచ్వోడీ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
దీర్ఘకాలంగా హైదరాబాద్లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.
గాంధీ, ఉస్మానియా దవాఖానలను సుదీర్ఘకాలంగా నడుపుతున్న సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీకి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యింది.
పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వైద్యసేవలు అందిస్తున్న దవాఖానలపై శనివారం వైద్య శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అందులో భాగంగా సాయిరాం, ప్రియాంక ఎముకల దవాఖాన, సంజీవిని ఫిజియ
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రోగాల బారిన పడిన బాధితులతో మాట్లాడా
వైద్యారోగ్య శాఖలో ఓ వైద్యురాలికి ఇచ్చిన డిప్యుటేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్, వర్ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాల్సిన పలువురు ప్రైవేట్ వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాన్పు కోసం దవాఖాన మెట్లెక్కితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడుపు కోసి బిడ్డను చేతిలో పెడుతున్నార�