రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్ట
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
వైద్యశాఖలో బదిలీల ను పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అ ధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ జీ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు కే శ్రీనివా�
Telangana | వైద్య శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరింది. కీలక విభాగంలోని కింది స్థాయి అధికారి సాగిస్తున్న అవినీతి దందా ఇందుకు సాక్ష్యం. గతంలో రోస్టర్ విధానం అమల్లో అవకతవలకు పాల్పడి, సస్పెన్షన్కు గురైన కింది స్�
వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న సిబ్బందికి, వారి పని తీరు ఆధారంగా ప్రతీ నెల ఒక్కరికి ఉత్తమ సిబ్బంది అవార్డు ఇస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ కొం�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 �
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 33 స్పెషాలిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఈ క్రమంలో �
వైద్య శాఖలో 201 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్లో 156మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్జే దవాఖానాలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సెలక్�
రాష్ట్రంలో 30 ఏండ్లు దాటినవారిలో దాదాపు 23 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్సీడీ క్లినిక్లలో అందుతున్న సేవలపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజన�
వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు, రెండో సెషన్ మధ్�