వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అద్భుతమైన ప్రగతి సాధించామని, దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా 30 నుంచి 40 శాతం తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ�
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చై
బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్సు బైపాస్రోడ్డులో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు.
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అందుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వసతులు ఉన్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో బుధవారం �
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్లోని దివ్య గార్డెన్�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి వరంగల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి వైద్యులు, సిబ్బంది సంబురంగా జరుపుకొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలోని కల్యాణసాయి ఫంక్షన్�
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్ర
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు సూచించారు.