‘ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. సొంత ఎజెండాతో పనిచేయసాగారు. 18 ఏండ్లుగా బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో భా
Rajeev Sagar | రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్�
కాంగ్రెస్ సరార్ కావాలనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదని టీఎస్ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ అంటే కాంగ్రెస్కు చిన
అంగన్వాడీల ద్వారా పిల్లలకు అందించే బాలామృతాన్ని మరింత నాణ్యతగా తయారుచేసేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు.
Rajeev Sagar | హైదరాబాద్ : టూరిస్టుల మాదిరి తెలంగాణకు రావడం.. అబద్దపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలని చూడడం తరువాత ప
రాష్ట్రంలో రైతన్న సంతోషంగా ఉండడం ఇష్టంలేకనే షర్మిల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆరోపించారు. బీజేపీ టీమ్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ ప�
National Commission for Women | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్( Bandi Sanjay )పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ ప
Rajeev Sagar | తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తన సొంతూరిపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. అయ్యప్ప స్వామి సన్నిధానం స్థలం కొనుగోలుకు రూ. 2 లక్షల విరాళం అందించారు.
Telangana Foods Factory | నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విద్యుత్ ఖర్చులను తగ్గించాలని, కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ
TS Foods | టీఎస్ ఫుడ్స్లో పనిచేస్తున్న రెగ్యులర్, క్యాజువల్ ఎంప్లాయిస్కు చెందిన అన్ని అలవెన్స్లను 20 శాతం పెంచుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె
Mede Rajeev sagar | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో
హైదరాబాద్ : బాలింతలు, పేద పిల్లల పౌష్టికాహారానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీని మేడె రాజీవ్ సాగర్ ఆకస
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ సోమవారం మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ రాజీవ్ సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు